TS Congress: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేతలు..!
హైదరాబాద్ ఇందిరాభవన్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం, చేపట్టిన పదవులు, అందరికి ఆదర్శమని కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. సీఎం రేవంత్ తో మాట్లాడి ఆదిలాబాద్ కు ఆయన పేరు పెట్టడానికి కృషి చేస్తామన్నారు.