మెట్రో ఎండీ NVS రెడ్డి ఔట్.. మరో 6700 మంది ఉద్యోగులు కూడా.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
రిటైర్డ్ అయ్యాక కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉద్యోగులను ఇంటికి పంపాలని రేవంత్ సర్కారు నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ఇలా ఉద్యోగం చేస్తున్న 6,729 మందిని తొలగించనున్నారు. వారిని కొలువులో నుంచి తీసేసి.. ఆ స్థానంలో సర్వీస్లో ఉన్నవారిని నియమించుకోనున్నారు.