రాజస్థాన్ లో ఆధిక్యంలో బీజేపీ..
అందరూ అనుకున్నట్టుగానే రాజస్థాన్ల ఓ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అనిపిస్తోంది. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం అక్కడి ప్రజలు ఈసారి కూడా గవర్నమెంట్ ను మార్చాలని అనుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన దగ్గర నుంచీ బీజేపీనే ఆధిక్యంలో ఉంది.