Prashant Kishor: బీహార్లో అన్ని సమస్యలకూ ఇద్దరే కారణం.. ప్రశాంత్ కిషోర్ సంచలనం
ప్రస్తుతం బీహార్లో అన్నీ సమస్యలకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమారే కారణమని ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ఎక్కువకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీహార్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
/rtv/media/media_files/2025/11/14/prashant-kishor-2025-11-14-15-24-50.jpg)
/rtv/media/media_files/2025/10/21/jsp-founder-prashant-kishor-2025-10-21-17-55-40.jpg)
/rtv/media/media_files/2025/10/07/prashant-2025-10-07-14-47-14.jpg)