Telangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం.
ఎన్నికల కోడ్ ముగిసిందని ఈసీ అనౌన్స్ చేసింది. దీంతో తెలంగాణలో మళ్ళీ తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.