Latest News In TeluguTelangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం. ఎన్నికల కోడ్ ముగిసిందని ఈసీ అనౌన్స్ చేసింది. దీంతో తెలంగాణలో మళ్ళీ తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. By Manogna alamuru 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMalla Reddy: మల్లారెడ్డి పై కేసు నమోదు..! మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి పై పోలీసులు ఎస్సీ , ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి తో పాటు అతని అనుచరులు 9 మంది పై 420 చీటింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. By Bhavana 05 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad : మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు ఈ రోజు ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. By srinivas 05 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPraja Darbar : ప్రజా దర్బార్ పేరు మార్పు..ఇకమీదట రెండు రోజులు మాత్రమే ప్రజా దర్బార్ పేరును మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రజావాణిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇక మీదట వారం మొత్తం కాకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే జనాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. By Manogna alamuru 12 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn