Visakha SaradaPeetham: శారదాపీఠంలో అక్షర పండుగ.. మూలా నక్షత్రం సందర్భంగా పోటెత్తిన భక్తులు
భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు.
భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు.
క్రికెట్ లవర్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ బ్యాట్ పట్టినట్లు తెలిపింది. ఈ యంగ్ ప్లేయర్ గంటకు 144 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది