Viral News:మనుషులతో పనిలేని పెట్రోల్ బంక్ లు..వేగంగా ఆయిల్ నింపుతున్న రోబోటిక్ లు!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు.
పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా మన దేశం భారీగా విదేశీ మరకద్రవ్యాన్ని ఆదా చేస్తోంది. అంతేకాకుండా చెరకు రైతులకు కూడా సత్వర చెల్లింపులు చేయగలుగుతోంది ప్రభుత్వం. ఈ సంవత్సరం పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా 24,300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది.
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రెండురోజుల పాటూ సమ్మె చేయడంతో పెట్రోల్కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలామంది వాహనదారులు పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన ఒక డెలివరీ బాయ్ ఆప్షన్ లేక గుర్రం మీద వెళ్ళి మరీ డెలివరీ చేశాడు.
ట్రక్కు డైవర్ల సమ్మె ప్రభావం జనాల మీద బాగా పడింది. ముఖ్యంగా పెట్రోల్ కోసం జనాలు అల్లల్లాడిపోతున్నారు. సమ్మె విరమించినా ఇంకా ట్యాంకర్లు బంకులకు చేరుకోకపోవడంతో పెట్రోల్ లేక అవస్థలు పడుతున్నారు.
ట్రక్ డైవర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్ దేశ వ్యాప్తంగా వీరు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు క్యూలు కట్టారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్లో పెట్రోలు బంకుల ముందు వాహనదారుల క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానుల ధర్నా చేస్తుండడంతో వీటి సరఫరా ఆగిపోయింది.
ప్రధాని మోదీ కొత్త సంవత్సరంలో అందరికీ అదిరిపోయే కానుక ఇవ్వబోతున్నారు. పెట్రోల్, డీజిల్ పై 6-10 రూపాయల తగ్గింపు జనవరి నెలలో ప్రకటించవచ్చని సమాచారం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధరల తగ్గింపు ఉండొచ్చు.