BIG BREAKING: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో!
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
వాహనదారులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే ఇంధనం ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముడి చమురుపై తాజా అధ్యయనం ప్రకారం రానున్న రెండు మూడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగున్నాయని తెలిపింది. 2026 సంవత్సరం నాటికి బ్యారెల్కు $ 150కి చేరుకోవచ్చని హెచ్చరించింది.