BIG BREAKING: నాలుగు ముక్కలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 చివరి నాటికి పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు.