ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn