Param Sundari: జాన్వీ వెరీహాట్.. వాన జల్లులో 'పరమ్ సుందరి' రొమాన్స్! సాంగ్ చూశారా
జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పరమ్ సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి 'భీగీ సారీ' అనే కొత్త పాట విడుదలైంది.