Telangana: దసరా తర్వాత షురూ.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
రానున్న నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-12.jpg)