T20 World Cup: ఆ 5గురు వల్లే మా జట్టు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది..అహ్మద్ శేషాద్!
'బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హరీస్ రవూఫ్లు కారణంగానే పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ శేషాద్ ఆరోపించాడు.జట్టులో కీలక మార్పులు చేయకపోతే యువఆటగాళ్లు నష్టపోతారని అహ్మద్ శేషాద్ పేర్కొన్నాడు.