Pakistan: AI సాయంతో ప్లేయర్ల ఎంపిక.. పీసీబీ సరికొత్త ప్రయోగం!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం AI సాయంతో 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసినట్లు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ తెలిపారు. యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే ప్లానింగ్ తమ దగ్గర లేకపోవడంతో ఏఐ సాయం తీసుకున్నామన్నారు.