హీరోయిన్ ను కన్నార్పకుండా చూసిన పాక్ పీఎం| Mawra Hocane|Shehbaz Sharif | PAK |PM | RTV
మరో 36 గంటల్లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. యుద్ధం జరిగితే పాక్లోని ముఖ్యమైన ప్రాంతాలు భారత్ భూభాగంలోకి వస్తాయని అంటున్నారు. శని గ్రహంలో మార్పుల వల్ల భారత్కు యుద్ధంలో అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్లో అరెస్ట్ చేశారు. అమృత్సర్కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్లు పాకిస్థాన్కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలింది.
భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్ల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఖాతాలను బ్యాన్ చేసింది.