AP: పొలాన్ని అమ్ముకొని రూ. 90 లక్షలతో సినిమా తీశారు.. కానీ వారికి..
ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసమ్మ దంపతులు ఉన్న పొలాన్ని అమ్ముకొని సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు. రూ.90 లక్షలతో ఓ సినిమా తీశారు. అయితే, వారు తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ పోస్టర్ లాంచ్ చేసి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు.