Odisha: పూరీ జగన్నాథ్ రథయాత్రలో అపశ్రుతి..ఒకరు మృతి, 15మందికి గాయాలు
పూరీ జగన్నాథ్ యాత్ర జరుగుతోంది. దీనికి భారీగా జనాలు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 15మంది భక్తులు గాయపడగా..ఒకరు మృతి చెందారు.
పూరీ జగన్నాథ్ యాత్ర జరుగుతోంది. దీనికి భారీగా జనాలు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 15మంది భక్తులు గాయపడగా..ఒకరు మృతి చెందారు.
ఒడిశాలోని కటక్లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరికి పోలీసులు వాళ్లని రక్షించగలిగారు.
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ మాంఝీ తన తొలి క్యాబినెట్ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవడానికి ఆమోదం తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్వహణ, అభివృద్ధికి మంత్రివర్గం రూ.500 కోట్ల నిధులను కూడా కేటాయించింది.
మామూలుగా ఎన్నికలు అంటే అదో పెద్ద యుద్ధం. ఇందులో ఓడినవాళ్ళు గెలిచివాళ్ళని శత్రువులుగా చూస్తారు. మమ్మల్నే ఓడిస్తారా అంటూ అహంకారానికి పోతారు. కానీ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. కొత్త ఒడిశా సీఎం మాఝీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ చరణ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ ఆయన్ని ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిద ప్రమాణం చేశారు. దీంతో 24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన బీజేడీ పాలనుకు బ్రేక్ పడింది.
ఒడిశాలో గెలిచిన బీజేపీ పార్టీ..'మోహన్ చరణ్ మాఝీ'ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సర్పంచ్ నుంచి సీఎం అయిన మాఝీ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమి తర్వాత తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఎన్నికల్లో నేను అనుసరించిన ప్రచార వ్యూహం కూడా బిజూ జనతాదళ్ ఓటమికి కారణమైతే క్షమించండి."అని వీకే పాండియన్ అన్నారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోరంగా ఓడిపోవండతో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు.