ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఒడిశాను పాలించిన బీజేడీ పార్టీ.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. మొత్తం 147 స్థానాలకు బీజేపీ 78 స్థానాల్లో గెలవగా.. బీజేడీ మాత్రం కేవలం 51 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.
పూర్తిగా చదవండి..Odisha: 20 ఏళ్లు పాలించిన బీజేడీ ఘోర ఓటమి.. వీకే పాండ్యన్ సంచలన నిర్ణయం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోరంగా ఓడిపోవండతో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు.
Translate this News: