ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
జియో కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్విడియా సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్తో మాట్లాడుతూ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే 20 రెట్లు మెరుగైన టెక్నాలజీని ఈ ఏడాది చివరి నాటికి తీసుకొస్తామన్నారు.