Nurse : నర్స్ ఘోరం: పని భారం తగ్గించుకోవడానికి 10 మంది రోగులను చంపేశాడు!
కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది. ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది.
కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది. ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది.
కేరళ నర్స్ నిమిషా ప్రియ యెమెన్ లో ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం అయింది. జూలై 16న ఆమెకు ఈ శిక్ష అమలు చేయనున్నారు. అయితే బ్లడ్ మనీ ద్వారా ఆమెను సేవ్ చేసేందుకు, భారత ప్రభుత్వంతో పాటూ యాక్షన్ కౌన్సిల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటకలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సు కుట్లుకు బదులు ఫెవిక్విక్ వాడింది. ఏడేళ్ల బాబు చెంపకు గాయం కాగా ప్రభుత్వం హాస్సిటల్కు తీసుకెళ్తే.. నర్సు కుట్లు వేయకుండా ఫెవిక్విక్తో చర్మాన్ని అతికించింది. విషయం బయటకు తెలయడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ హత్యాచారం చేశాడు. జులై 30న ఈ దారుణం జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హీథర్ ప్రెస్డీ(41) పిట్స్బర్గ్కు మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్ష ను విధించారు.