డీఎంకే తమిళనాడును లూటీ చేస్తున్న ఓ కంపెనీ.. పీఎం మోదీ సెన్షేషనల్ కామెంట్స్!
తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ అధికార డీఎంకేపై నిప్పులు చెరిగారు. అది తమళినాడును లూటీ చేస్తున్న ఓ కుటుంబ పార్టీ అని అభివర్ణించారు. రానున్న రోజుల్లో తమిళనాడులో ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.