Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు.
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు.
నోయిడా లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి.
ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.