BIG BREAKING: నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం.. మీటింగ్ లోనే పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త!
పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కోవూరులో ఇమామ్ భాషా అనే కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరామర్శించారు.