Latest News In TeluguNEET: నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం.. నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. By B Aravind 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBihar: పేపర్ లీక్స్ అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేపర్ లీక్లను అరికట్టేందుకు బిహార్ అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం.. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2024ను పాస్ చేసింది. దీని ప్రకారం ఎవరైనా పేపర్ లీక్కు పాల్పడితే వాళ్లకు రూ.కోటి జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. By B Aravind 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET: సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్-యూజీ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. By B Aravind 23 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET: మళ్లీ అవసరం లేదు.. నీట్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది.లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. By B Aravind 23 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET: రీ ఎగ్జామ్లో తేలిపోయిన టాపర్లు ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ ఫలితాలు పెద్ద దుమారమే రేపాయి. ఒక సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి ఫుల్ స్కోర్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిర్వహించిన రీ ఎగ్జామ్లో మాత్రం ఎవరికీ అన్ని మార్కులు రాలేదు. మొదటి దానికి, రెండో దానికి చాలా పెద్ద వ్యత్యాసమే కనిపించింది. By Manogna alamuru 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET-PAPER: నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన రాజు సింగ్గా గుర్తించారు. పేపర్ను లీక్ చేయండలో రాజు సింగ్.. పంకజ్కు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. By B Aravind 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET: నీట్ పేపర్ లీక్ కీలక సూత్రధారి అరెస్ట్ నీట్ పేపర్ లీకేజ్ వెనుక అసలు సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పట్నాలో ఇతనిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటూ రాజేష్ దగ్గర కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 11 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguనీట్ లీకేజ్ కేసులో టెలిగ్రామ్ సందేశం నకిలీదన్నNTA..! నీట్ పరీక్ష విషయంలో, టెలిగ్రామ్ వీడియో నకిలీదని NTA సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. టైమ్స్టాంప్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఈ వీడియోను రూపొందించారని NTA న్యాయ స్థానానికి తెలిపింది.అంతకుముందు టెలిగ్రాంలో పేపర్ లీకైనట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. By Durga Rao 11 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET Paper Leak: ముగిసిన నీట్ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన వారందరూ ఒక నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని చీఫ్ జస్టీస్ ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. By B Aravind 08 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn