NEET: నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం!
నీట్ UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది.