Modi : నారా రోహిత్ కు ప్రధాని లేఖ
భారత ప్రధాని రేంద్ర మోదీ నారా రోహిత్ కు లేఖ రాస్తూ రామ్మూర్తి నాయుడి మృతికి సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇందుకు మోదీకి నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.