దటీజ్ మోదీ.. లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డ్ అందుకోనున్న ప్రధాని.. ఎప్పుడంటే..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1వ తేదీని మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి వ్యక్తులకు ఈ అవార్డును అందిస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bandi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MODI-3-jpg.webp)