ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పుణే నగరంలోని దగదుషేత్ లోని వినాయకు ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. ఈపర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు మెట్రో రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు పీఎంవో తెలిపింది. పుణే మెట్రో ఫేజ్ 1 రెండు కారిడార్ లలో రెండు సెక్షన్ లలో సేవలను ప్రారంభించనున్నారు. ఈ విభాగాలు ఫుగేవాడి స్టేషన్ నుంచి సివిల్ కోర్టు స్టేషన్ వరకు, గార్వేర్ కాలేజ్ స్టేషన్ నుంచి రూబీ హాల్ క్లినిక్ వరకు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..దటీజ్ మోదీ.. లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డ్ అందుకోనున్న ప్రధాని.. ఎప్పుడంటే..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1వ తేదీని మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి వ్యక్తులకు ఈ అవార్డును అందిస్తారు.
Translate this News: