భారతీయ రైల్వేలో ఇదొక చారిత్రాత్మక రోజుగా చెబుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తారు. ‘చారిత్రక’ కార్యక్రమంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 24,470కోట్లను కేంద్రం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పీఎంవో వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ప్రయాణికులకు గుడ్ న్యూస్..508 రైల్వేస్టేషన్లకు నేడు మోదీ శంకుస్థాపన.. ఏకంగా రూ.24 వేల కోట్ల ప్రాజెక్ట్తో కేంద్రం దూకుడు..!!
అమృత్ భారత్ యోజన (Amrit Bharat Yojana)పథకం ద్వారా దేశంలోని 508 రైల్వే స్టేషన్లను భారత రైల్వే శాఖ తిరిగి పునరుద్ధరించబోతోంది. ఈ రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయికి చేర్చడమే లక్ష్యంగా...పునరుద్ధరణ పనులకు ఇవాళ ఉదయం 11గంటలకు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేస్తారు. రూ. 24వేల కోట్లతో ఈ పునరుద్ధరణ పనులు జరగనున్నాయి.
Translate this News: