Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ!
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు.
Nagarkurnool : రెండు గంటలకు పైగా రేప్.. వివాహితపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్!
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై తొమ్మిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
Woman Attack In Nagarkurnool | గుడి వెనక్కి లాక్కెళ్లి...అమ్మాయిని 8 మంది | 6 Accused Arrested | RTV
SLBC Big update : .అక్కడే ఐదు డెడ్ బాడీలు..?
ఎస్ఎల్బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం రోబోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా ఉంది.
SLBC Tunnel Updates : టన్నెల్లో రోబో రెస్క్యూ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్లో క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల రోబోలతో తవ్వకాలు మొదలు పెట్టారు.
Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో నరబలి కలకలం.. బంగారం కోసం 14 ఏళ్ల బాలికను తీసుకువచ్చి..!
తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాగర్కర్నూలు జిల్లాలో బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలికి సిద్ధం చేశారు.
SLBC Tunnel : టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : కలెక్టర్ క్లారిటీ!
టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
SLBC Tunnel Accident : SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి హైడ్రా రంగనాథ్!
అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆఫరేషన్ ఈ రోజు కీలక మలుపు తిరిగింది.