Saleshwaram Jathara: : వత్తన్నం వత్తన్నం లింగమయ్యో..అంటూ తెలంగాణ అమర్ నాథ్ యాత్రకు...
ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు జరిగే సలేశ్వర లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలవబడే జాతర నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు.