BIG BREAKING: ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
మయన్మార్, టిబెట్, పిలిప్పిన్స్లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. మయన్మార్, టిబెల్లో 3.4, పిలిప్పిన్స్లో 5.1 తీవ్రతతో భూప్రకంపనాలు సృష్టించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.