Uttar Pradesh : పిల్లలను చంపి రక్తం తాగిన కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లో ఇద్దరు చిన్నారులను చంపి రక్త తాగిన ఘటనలో నిందితుడిగా ఉనన రెండో వ్యక్తి జావేద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంఉలో మొదటి నిందితుడిగా వ్యక్తి సాజిద్...అదే రోజున పోలీసులు ఎన్కౌంటర్లో మరణించాడు.
షేర్ చేయండి
Murder Mystery : చనిపోయాడనుకుంటే ఫోన్ చేశాడు.. ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు!
చనిపోయాడనుకుని కర్మకాండలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు కుటుంబ సభ్యులు. పోలీసుల వద్ద నుంచి మృతదేహాన్ని తీసుకోవడమే తరువాయి. ఇంతలో నేను బతికే ఉన్నాను అంటూ చనిపోయాడు అనుకుంటున్న వ్యక్తి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి