Murder Mystery : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) చిన్న పిల్లల హత్య కేసు(Kids Murder Case) లో పోలీసులు పురోగతి సాధించారు. ఇందులో నిందితుడిగా ఉన్న రెండో వ్యక్తిని ఈరోజు బదౌన్(Budaun) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని బరేలీలో అరెస్ట్ చేశామని పోలీసులుచెబుతున్నారు. హత్యలు చేసిన తర్వాత జావేద్ మొదట ఢిల్లీ పారిపోయాడు. అక్కడి నుంచి బరేలీ వచ్చాడు. జావేద్(Javed) హత్య జరిగిన తరువాత తన ఫోన్ను కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. ఇతని మీద పోలీసులు 25వేల రివార్డును కూడా ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Uttar Pradesh : పిల్లలను చంపి రక్తం తాగిన కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లో ఇద్దరు చిన్నారులను చంపి రక్త తాగిన ఘటనలో నిందితుడిగా ఉనన రెండో వ్యక్తి జావేద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంఉలో మొదటి నిందితుడిగా వ్యక్తి సాజిద్...అదే రోజున పోలీసులు ఎన్కౌంటర్లో మరణించాడు.
Translate this News: