MS Dhoni: మళ్ళీ సస్పెన్స్ పోస్ట్ పెట్టిన ధోనీ..ఈసారి దేని గురించో!
ఇండియా మాజీ మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్...కొత్తపాత్ర.. వెయిట్ చేయలేకపోతున్నా..చూస్తూ ఉండండి అంటూ అందులో రాశాడు. ఇంతకు ముందు కూడా ధోనీ ఇలాంటి పోస్ట్లను పెట్టాడు.