కూతురిని గొంతు నులిమి హత్య చేసింది..తర్వాత తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!
ఓ కన్న తల్లి తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. కూతురు మేరిజెస్సీ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో బిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి