Mother Killed Daughters: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!
UPలోని బాగ్పత్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళ తన ముగ్గురు కూతుళ్లను చంపి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తేజ్ కుమారి తన కుమార్తెలను ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంది. కానీ భర్త ఒప్పుకోలేదు. దీంతో గడవ పడ్డారు. చివరికి గొడవ విషాదంగా మిగిలింది.