MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్కు షాక్.. హైకోర్టు నోటీసులు
TG: కేటీఆర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.