MLA KTR: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా పిరమైన ప్రధాని మోదీ గారు అంటూ కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు. దేశం కోసం ఏదైనా ‘విజన్’ ఉంటే చెప్పండని అన్నారు. దయచేసి సమాజంలో ‘డివిజన్’ మాత్రం సృష్టించవద్దని కోరారు. తెలంగాణ గడ్డ, ప్రజా చైతన్యానికి అడ్డ అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..MLA KTR: “పిరమైన ప్రధాని గారు” అంటూ మోడీపై కేటీఆర్ ప్రశ్నల బాణం
తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. పిరమైన ప్రధాని అంటూ ట్విట్టర్ (X)లో విమర్శలు చేశారు. ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలోపెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి అని ప్రశ్నించారు.
Translate this News: