Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.
షేర్ చేయండి
Medaram Jathara : గుడి, విగ్రహాలు లేని అతిపెద్ద గిరిజన జాతర..సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం
తెలంగాణరాష్ట్రం ములుగుజిల్లాలో జరిగే అతిపెద్ద ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.ఈ జాతర ప్రతి రెండేండ్ల కొకసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారు.
షేర్ చేయండి
Medaram Jatara : మేడారానికి పోటెత్తిన భక్తజనం..జాతర మొదలవ్వకముందే మొక్కులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు.
షేర్ చేయండి
మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ 250 కోట్లు | CM Revanth Reddy Focus On Medaram Maha Jathara | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/01/30/fotojet-84-2026-01-30-07-54-44.jpg)
/rtv/media/media_files/2026/01/23/medaram-2026-01-23-21-19-21.jpg)
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t195758-2026-01-17-20-01-50.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t200926-2026-01-11-20-09-50.jpg)