Paris: పారాలింపిక్స్లో భారత్కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య
పారిస్లో జరుగుతున్న పారా ఒలంపిక్స్లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు.