Encounter: గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం... అన్నంలో మత్తు పెట్టారు.. కామ్రేడ్స్ సంచలనం!
దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్స్ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఎన్కౌంటర్ అని అని కట్టు కథ అల్లారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నలుగురు ఆదివాసి యువకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారంటున్నారు.