దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని తెలిపారు. విష పదార్థాలు ప్రయోగించి హతమార్చినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు.
నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్లో చదవండి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తుపాకీ మోత మోగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారిలో పాల్వంచ - మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న హతమైనట్లు అధికారులు తెలిపారు.
కోవర్టు పేరుతో హత్యకు గురైన మావోయిస్టు బంటి రాధ ఆడియో సంచలనం రేపుతోంది. ఓ పోలీస్ తనకు ఫోన్ చేసి తమ్ముడి సాకుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డట్లు అందులో తెలిపింది. ప్రజా సంఘాలు, పార్టీ ఆపరేషన్స్ గురించి అడిగినా తానేమి చెప్పలేదని వివరించింది.
దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్స్ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఎన్కౌంటర్ అని అని కట్టు కథ అల్లారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నలుగురు ఆదివాసి యువకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారంటున్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారికి సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.