Maldives: ప్రధాని మోదీ మూడో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు కూడా భారత్కు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు సోమవారం, ముయిజ్జు ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ భేటీ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను పునఃప్రారంభించడంలో సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Maldives: మళ్లీ మాల్దీవులతో దోస్తానా? విదేశాంగ మంత్రితో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ!
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు క్షీణించిన క్రమంలో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
Translate this News: