BIG BREAKING: నాకు మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవిని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.