Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!
మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
థానేలో 40 అంతస్తుల భవనం లిఫ్ట్ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇటీవల నిర్మించిన ఈ భవనంలో వాటర్ఫ్రూఫింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సినిమా చూసేందుకు మహారాష్ట్రలోని జలగన్ నగరంలోని షారూక్ అభిమానులు ఏకంగా ఎడ్ల బండ్లు ఎక్కి మరి థియేటర్లుకు వస్తున్నారు.
తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సీఎం కేసీఆర్పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి షిండే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాలులోనే జస్టిస్ రోహిత్ డియో ఈ ప్రకటన చేశారు.
గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోమన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. జాతీయ దిగ్గజాలను అవమానిస్తే సహించేది లేదన్నారు. దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ను అవమానించినందుకు కాంగ్రెస్ మౌత్పీస్పై చర్య తీసుకుంటామని ప్రకటించారు.