మనోజ్ జరంగే పాటిల్ మద్దతు ఎవరికి | Manoj Jarange | RTV
మనోజ్ జరంగే పాటిల్ మద్దతు ఎవరికి | Manoj Jarange gives heavy competition in Maharashtra for forthcoming elections and sources say that tough time for BJP | RTV
మనోజ్ జరంగే పాటిల్ మద్దతు ఎవరికి | Manoj Jarange gives heavy competition in Maharashtra for forthcoming elections and sources say that tough time for BJP | RTV
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శరద్ పవార్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే సహా మరెందరో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాళ్లలో 921 మంది నామినేషన్ల పేపర్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యింది.
కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మహావికాస్ అఘాడి, మాహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.