నేషనల్AP: మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళా లో పుణ్యస్నానం చేశారు. ఆయన తన భార్య, కుమారుడు అకిరాతో కలిసి ఆయన ఈరోజు ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. వీరితో పాటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళారు. By Manogna alamuru 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maha Kumbhmela 2025: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. By Madhukar Vydhyula 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn