Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
మహా కుంభమేళాకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది.