కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela | RTV
కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela being held since January and which gets continued for 45 days | RTV
కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela being held since January and which gets continued for 45 days | RTV
ఢిల్లీలోని కర్తవ్యపథ్లో 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కర్తవ్యపథ్లో ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా శకటాలను ప్రదర్శించారు. అమృత కలశం ఆకారంలో ఉన్న శకటాలతో ప్రయాగ్ రాజ్ గొప్పతనాన్ని తెలిపారు.
ముస్లిం మతానికి చెందిన షేక్ రఫీక్ ఒడిశా నుంచి మహా కుంభమేళాకు వచ్చి రుద్రాక్షమాల ధరించి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాడు. రఫీక్ ఓ టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్లంతా మహాకుంభమేళా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే విని ఇక్కడికి చేరుకున్నాడు.