మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Prayagraj Sangam | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.
జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు మహాకుంభమేళకు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహాకుంభమేళాకు భారత్తో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 వేల కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.