నేషనల్ Mahakumbh: యూట్యూబర్ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్! మహా కుంభమేళా చేయి పైకెత్తి ఉన్న బాబా ఓ యూట్యూబర్ను పట్టుకారుతో తరిమికొట్టాడు. ధ్యానం చేస్తున్న బాబాని యూట్యూబర్ సాధన కోసం అడిగాడు. బాబా కోపగించుకుని యూట్యూబర్ను పట్టుకారుతో తరిమి కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Melaలో స్పెషల్ అట్రాక్షన్గా కాంటే వాలే బాబా.. ముళ్లపై.. మహా కుంభమేళాలో కాంటే వాలా బాబా ముళ్లుపై పడుకుని స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి ఇలానే ముళ్లుపై పడుకుంటున్నట్లు ఆ బాబా వెల్లడించారు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్జాబ్స్ భార్య యాపిల్ కంపెని యజమాని స్టీవ్జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్(61) ప్రయాగ్రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చేరుకుంది. By K Mohan 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..? అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. By K Mohan 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maha Kumbh 2025: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే! IPL కంటే 10 రెట్లు ఆదాయం, పాకిస్థాన్ జనాభా కంటే రెండింతల జనం, 6 పార్లమెంట్లు నిర్మించగలిగేంత ఖర్చుతో మహా కుంభమేళా ఉత్సవం జరగబోతుంది. మహా కుంభమేళ 2025 కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. By Archana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maha Kumbh 2025: నేటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గ్రహ స్థానం మహా కుంభమేళ నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. కుంభమేళాలో పుష్కర స్నానానికి గల ప్రాముఖ్యత, మహా కుంభంలో మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలు అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి By Archana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maha Kumbamela 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్జాబ్స్ భార్య యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ మహా కుంభమేళాకు రానున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రెండు వారాల పాటు కుంభమేళాలో తపస్సు చేయనున్నట్లు సమాచారం. జనవరి 13న వచ్చి కలియశానంద శిబిరంలో ఆమె బస చేయనున్నారు. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn