LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!
త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ అందించేందుకు రెడీ అయ్యింది. 2 వారాల్లో ఈ స్కీంను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజులు ఓపికపడితే రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ను పొందగలం.
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన(Ujjwala Yojana) లబ్ధిదారులకు మరో బహుమతిని ప్రకటించింది కేంద్రం. ఎల్పిజి సిలిండర్పై(LGP Gas Cylinder) సబ్సిడీని రూ.100 పెంచింది. గతంలో రూ.200 సబ్సిడీని అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 సబ్సిడీని అందిస్తోంది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్పై రు.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే INDIA కూటమికి భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని యాంటి-బీజేపీ పార్టీలు విమర్శిస్తుండగా.. ఇదంతా మోదీ ప్రజల మంచి కోసం చేశారని బీజేపీ క్రెడిట్లు ఇచ్చుకుంటుంది. మరోవైపు మిగిలిన నిత్యావసర ధరలను కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
వినియోగదారులకు గుడ్న్యూస్..రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. LPG సిలిండర్లపై ధరలు తగ్గునున్నాయి. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ LPG సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.